Telangana
వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేత దేవని సతీష్ మాదిగ పిలుపు!
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాలు మరియు స్పీకర్పై బిఆర్ఎస్ ఎంఎల్సీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్ను ముట్టడిస్తామని టీపీసీసీ సీనియర్ నాయకుడు దేవని సతీష్ మాదిగ ప్రకటించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. దళిత, దండోరా, మాల మహానాడు సంఘాలు మరియు కాంగ్రెస్ ఎస్సీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేవని సతీష్ ఆరోపణలు &…
స్పీకర్పై BRS MLC అసభ్య వ్యాఖ్యలు: తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ ప్రభుత్వం!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎంఎల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి అన్ముముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదొక ‘చీకటి రోజు’ అని వర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్లు & కీలక వ్యాఖ్యలు: స్పందించిన బీజేపీ & BRS ఎంఎల్సీ ఖండన:
ఫీల్డ్లోకి కేసీఆర్: కాంగ్రెస్ సర్కార్పై పోరుకు ప్రాజెక్టుల అస్త్రాలు!
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCR) కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల నిర్లక్ష్యానికి నిరసనగా శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా రంగంలోకి దిగి ఆందోళన బాట పట్టనున్నారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) సమావేశంలో కేసీఆర్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హరీష్ రావు వెల్లడించిన ముఖ్యాంశాలు: 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ…
SIR నోటీసుల బకాయి: గడువు పెంపు కోరిన తెలంగాణ ఎన్నికల అధికారి!
హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) గడువును మరో 2 నుంచి 3 వారాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి భారత ఎన్నికల సంఘాన్ని (ECI) కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల సర్ (SIR) నోటీసులు ఇంకా అందాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రక్రియకు 4 వారాల గడువు పొడిగించాలని…
పాల్వంచ మండల సమస్యలు పరిష్కరించాలి
36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్ఎస్ వినతి పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు
పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య…
శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…
HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక
సృజంత్, దివాకర్, ప్రిన్స్కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…
సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి). పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)ను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ…
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన
బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…

