Breaking News

కొత్త పార్టీ దిశగా కొండా సురేఖ ముందడుగు?!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గం నుంచి గురువారం రాత్రి అనూహ్యంగా బర్తరఫ్ గురైన కొండా సురేఖ తన తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర సంకేతాలిచ్చారు. “వేచి చూసే సమయం ముగిసింది.. బిగ్ అప్‌డేట్ త్వరలోనే రాబోతోంది.. స్టే ట్యూన్డ్ తెలంగాణ” అంటూ ఆమె సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో సంచలనం సృష్టిస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురికావడంతో…

Read More

హైదరాబాద్–బిచ్కుంద బస్సుకు ప్రమాదం

కామారెడ్డి: హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని కల్లాలి గేట్ వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన వివరాలు: బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో…

Read More

సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం, భూగర్భ జలాలు తీవ్ర ముప్పులో పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుల మేలు కోసం నిర్మించిన ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలపై ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే చెరువులు, వాగులు జీవకళ సంతరించుకోవాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించిందని వేముల గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కప్పలవాగు,…

Read More

హైదరాబాద్ JNTUలో విద్యార్థుల ఘర్షణ: తీజ్ వేడుకల్లో రచ్చ.. కర్రలతో విచక్షణారహిత దాడి!

హైదరాబాద్ (కూకట్‌పల్లి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ (JNTUH) క్యాంపస్ రణరంగంగా మారింది. క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వివాదం పెద్దదిగా మారి, రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగాయి. తీజ్ పండుగ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ఓ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత పరిస్థితి మరింత ముదిరి గౌతమి, మంజీర హాస్టళ్లకు చెందిన విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కర్రలతో ఒకరిపై…

Read More

మళ్లీ భగ్గుమన్న బంగారం: హైదరాబాద్‌లో లక్షన్నర దాటిన పసిడి ధర!

హైదరాబాద్: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కరోజులోనే 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,310 మేర పెరిగి రూ.1,56,660కి చేరింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 ఎగబాకి రూ.1,43,600 వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన రెండు రోజుల…

Read More

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు రిపీట్: ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: తెలంగాణ ఉద్యమ కాలం నాటి చీకటి రోజులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దాపురిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి ఉద్యమ సమయంలో రైతులు కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే విద్యుత్ మౌలిక వసతులను…

Read More

ఓటేసినందుకు రైతులను కాటేసింది: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశన్నగారి జీవన్ రెడ్డి ఫైర్!

ఆర్మూర్ (నందిపేట్): కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఓటేసిన పాపానికి రైతాంగాన్ని ప్రభుత్వం దారుణంగా కాటేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో మూడో రోజు కొనసాగిన బీఆర్ఎస్ ఆందోళనల్లో భాగంగా నందిపేట్ మండల కేంద్రంలోని నంది గుడి వద్ద నిర్వహించిన ‘రైతు సదస్సు’లో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా…

Read More

జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి

ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్‌ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్‌, మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్‌ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…

Read More

కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం

22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్…

Read More

కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల

కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…

Read More