Breaking News

ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….

Read More

జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం

డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…

Read More

హైదరాబాద్–బిచ్కుంద బస్సుకు ప్రమాదం

కామారెడ్డి: హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని కల్లాలి గేట్ వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన వివరాలు: బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో…

Read More

సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం, భూగర్భ జలాలు తీవ్ర ముప్పులో పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుల మేలు కోసం నిర్మించిన ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలపై ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే చెరువులు, వాగులు జీవకళ సంతరించుకోవాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించిందని వేముల గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కప్పలవాగు,…

Read More

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు రిపీట్: ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: తెలంగాణ ఉద్యమ కాలం నాటి చీకటి రోజులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దాపురిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి ఉద్యమ సమయంలో రైతులు కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే విద్యుత్ మౌలిక వసతులను…

Read More

ఓటేసినందుకు రైతులను కాటేసింది: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశన్నగారి జీవన్ రెడ్డి ఫైర్!

ఆర్మూర్ (నందిపేట్): కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఓటేసిన పాపానికి రైతాంగాన్ని ప్రభుత్వం దారుణంగా కాటేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో మూడో రోజు కొనసాగిన బీఆర్ఎస్ ఆందోళనల్లో భాగంగా నందిపేట్ మండల కేంద్రంలోని నంది గుడి వద్ద నిర్వహించిన ‘రైతు సదస్సు’లో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా…

Read More

జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి

ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్‌ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్‌, మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్‌ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…

Read More

కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం

22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్…

Read More

కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల

కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…

Read More

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరశంఖం: నిజామాబాద్‌లో హోరెత్తిన నిరసనలు!

నిజామాబాద్ (E6TV న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల ఆందోళన కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనల్లో భాగంగా రెండో రోజు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. “కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్” అంటూ నేతలు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ధర్నా చౌక్ ప్రాంతం హోరెత్తింది. ప్రధాన ఆరోపణలు & విమర్శలు ఆందోళనల కార్యాచరణ ఈ నిరసన…

Read More