Breaking News

తానూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం

రూ.98.12 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన…

Read More

18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను ఎడారిగా మార్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే: దినేష్ పటేల్ కులాచారి

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శ – రైతులను మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు హెచ్చరిక నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందూరు జిల్లా ఎడారిగా మారుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిజామాబాద్ పోలీసుల ఉక్కు పాదం.

మూడు వారాల్లో 559 కేసులు నమోదు – రూ.52.80 లక్షల జరిమానా 31 మందికి వారం రోజుల జైలు శిక్ష నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్)నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది వాహనదారులు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…

Read More

విద్యార్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి

ప్రభుత్వ హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం – బీజేపీ విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే నిజామాబాద్ జులై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). విద్యార్థులను రెచ్చగొట్టేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్…

Read More

ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే డా, ఆర్, భూపతి రెడ్డి.

RWS, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం – లీకేజీల నివారణ, నాణ్యమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తాగునీటి సరఫరా, నిర్వహణ,…

Read More

ఎల్‌నినో ప్రభావం పై రాష్ట్ర కేబినెట్ ఆందోళన.. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం.

వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు ప్రజాభవన్‌లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్‌జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం హైదరాబాద్, జూలై 18: E6 tv News.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర…

Read More

గుజరాత్ ATS భారీ ఆపరేషన్.. రెండు విడతల్లో 13 మంది జైష్ ఉగ్రవాదుల అరెస్ట్

పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు.. ఐఈడీ పేలుళ్లకు కుట్ర.. దేశంలో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరణ యత్నాన్ని భగ్నం చేసిన ATS నిజామాబాద్ జూలై 18 : E6 న్యూస్, ఫ్యూచర్ ఆర్టికల్, శివ ఠాకూర్. దేశ భద్రతకు ముప్పుగా మారే మరో ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM)తో సంబంధాలు కొనసాగిస్తూ, గుజరాత్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాపై…

Read More

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సుకుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్…

Read More

ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతోంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతోంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నిజామాబాద్‌లో జగన్నాథుని రథయాత్రకు ఘన ప్రారంభం – జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని సూచన నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలోని గంజి కమాన్ వద్ద నిర్వహించిన జగన్నాథుని రథయాత్రను ఆయన…

Read More

బీజేపీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరిన తూంపల్లి సర్పంచ్ రాజేందర్

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్‌తో పాటు పలువురు కార్యకర్తలు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామ సర్పంచ్ జింక రాజేందర్, పలువురు కార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో…

Read More