Breaking News
68.64 లక్షల పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి 7 నెలల డెడ్లైన్ విధించిన సీఎం చంద్రబాబు
విజయవాడ / ఏలూరు: రాబోయే ఏడు నెలల్లో 9,365 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి 68.64 లక్షల హై-సెక్యూరిటీ పట్టాదారు పాస్పుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కాలిందిండి గ్రామంలో నిర్వహించిన ‘మీ-భూమి మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఏడు నెలల్లో 7,451 గ్రామాల్లో ఇప్పటికే 32.33 లక్షల పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపిన సీఎం, మిగిలిన పాస్పుస్తకాల పంపిణీ…
హక్కుల పరిరక్షణకు దళితులంతా ఏకం కావాలి: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఆదిలాబాద్: పాలకుల “విభజించు – పాలించు” కుట్రలను తిప్పికొడుతూ, తమ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మానకొండూరు ఎమ్మెల్యే, టిపిసిసి (TPCC) ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. వర్గాల మధ్య వైషమ్యాలు రేపే శక్తులకు, దళిత మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా మరియు భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ హక్కులను కాపాడుకోవడానికి దళితులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో సోమవారం జరిగిన ఓ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు….
అమెరికాలో ‘క్వాంటమ్స్కేప్’ హెడ్క్వార్టర్స్ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి.. నెక్స్ట్-జెన్ బ్యాటరీ భాగస్వామ్యంపై చర్చలు
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియా (శాన్ హోసే)లో ఉన్న ప్రముఖ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్స్కేప్’ (QuantumScape) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తదుపరి తరం ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధితో పాటు, భారత అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి మధ్య ఉండే భాగస్వామ్య అవకాశాలపై ఆయన క్వాంటమ్స్కేప్ ప్రెసిడెంట్ & సీఈఓ డాక్టర్ శివ శివరామ్, ఇతర సీనియర్ మేనేజ్మెంట్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. సమీక్ష సందర్భంగా, సంప్రదాయ…
🇮🇳 భీంగల్లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో భీంగల్ పట్టణంలో ఆగస్టు 11న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు సుదర్శన్ థియేటర్ వద్ద ర్యాలీ ప్రారంభమై సుమంగళి చౌరస్తా వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువతీ యువకులు కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “దేశం కోసం…..
భీంగల్లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…
ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం
నిర్మల్, ఆగస్టు 10: (E6 tv NEWS (Md. అమీరుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు…
ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం
నిర్మల్ ఆగస్టు 10: E6 tv NEWS(Md. ఆమీనుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల…
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్). బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని…
మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు అందించాలి
మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ భీంగల్ ఆగస్టు 9: (E6 tv NEWS: T. గంగాధర్). భీంగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యూనిఫామ్లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు అందించాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా అధికారులు వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు…
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి). యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల…

