Breaking News

తెలంగాణ అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర గందరగోళం మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సభా పక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావుతో పాటు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఉద్రిక్తతకు గల కారణాలు సస్పెండ్ అయిన ప్రముఖ నాయకులు సభ ఆమోదించిన తీర్మానం ఆధారంగా సస్పెన్షన్‌కు…

Read More

రేషన్ కార్డుల పేరుతో కేటుగాళ్ల వసూళ్లు..

కలెక్టరేట్ ఉద్యోగి పేరుతో నకిలీ ఐడీ కార్డు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS). రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ పేరుతో నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. బండి మధు పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపిస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని తెలిపారు.అయితే కొంతకాలం గడిచినా రేషన్ కార్డులు రాకపోవడంతో బాధితులు ఆరా తీయగా, తమకు చూపించిన ఐడీ…

Read More

ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు పొదెం వీరయ్య వినతి భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో…

Read More

వికారాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

వికారాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (మధుసూదన్) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. స్పీకర్ పదవికి, రాజ్యాంగ వ్యవస్థలకు అవమానం కలిగించేలా మాట్లాడిన తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర…

Read More

బోధన్‌లో తీవ్ర ఉద్రిక్తత: కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల తోపులాట

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఇరువర్గాలు ఎదురెదురుగా వచ్చాయి. దీనితో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. నిరసనలకు కారణాలు కాంగ్రెస్ ఆగ్రహం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు ఆందోళన…

Read More

ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు

25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్  ఉమారాణి, నుడా చైర్మన్  కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…

Read More

దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం సరికాదు

బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి). శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు…

Read More

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

భీంగల్‌లో కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం భీంగల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ఒకవైపు దళితులపై దాడులు జరుగుతుంటే, మరోవైపు దళిత స్పీకర్‌పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో…

Read More

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండల ముదిరాజ్ సంఘ…

Read More

స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి

కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన…

Read More