Telangana
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు…
22A భూ నిషేధిత జాబితా బాధితులకు బిఆర్ఎస్ ఉచిత న్యాయ సహాయం: హరీష్ రావు
హైదరాబాద్: రెజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వం నిషేధిత జాబితాలో ప్రతిపాదించిన/చేర్చిన భూముల బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక లీగల్ సెల్ను ఏర్పాటు చేసినట్లు బిఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. బాధితులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన అంశాలు & హరీష్ రావు డిమాండ్లు: ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులందరికీ న్యాయం జరిగే వరకు…
ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిషేధిత ఈ-సిగరెట్లు (ఈ-వ్యాప్లు), విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని ఒక షాప్పై దాడి చేసి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు & సీజ్ చేసిన సామగ్రి: అక్రమ డ్రగ్స్ మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై నగరంలో నిఘా తీవ్రతరం చేసినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు.
దుండిగల్లో 11వ శతాబ్దం నాటి జైన శాసనం లభ్యం
మేడ్చల్: మేడ్చల్ జిల్లా పరిధిలోని దుండిగల్లో 11వ శతాబ్దానికి చెందిన అరుదైన జైన శాసనం (Jain Inscription) వెలుగుచూసింది. దుండిగల్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో పరిశోధకుడు నరసన్నగారి జగన్ ఈ శాసనాన్ని గుర్తించి, ‘న్యూ తెలంగాణ హిస్టరీ గ్రూప్’ అధ్యక్షుడు హరగోపాల్కి సమాచారం అందించారు. శాసనం వివరాలు & చారిత్రక ప్రాధాన్యత:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజుల బ్రిటన్, అమెరికా పర్యటన ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బ్రిటన్ (UK), అమెరికా (US) లలో 10 రోజుల పాటు సాగే విదేశీ పర్యటన కోసం గురువారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి లండన్ బయలుదేరారు. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరైన సీఎం, అక్కడ నుంచే నేరుగా విదేశీ పర్యటనకు పయనమయ్యారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ప్రోటోకాల్ వ్యవహారాల సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆయనకు వీడ్కోలు పలికారు….
వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి? ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను…
చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.
అక్బర్నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…
H-1B వీసా ప్రక్రియను సరళతరం చేయండి: అమెరికా రాయబారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అమెరికా వీసాల జారీ, H-1B వీసాల రెన్యూవల్ మరియు స్టాంపింగ్ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో వీసా సమస్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలోని ముఖ్య విజ్ఞప్తులు…
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…
భీమ్గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…

