Breaking News
జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి
ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్ చేయాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…
కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం
22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్…
కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల
కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…
అమెరికా గ్రీన్ కార్డ్ (US Green Card) – ఉద్యోగ ఆధారిత కేటగిరీల సమాచారం
అమెరికాలో ఉపాధి ఆధారిత (Employment-Based) గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు అధిక డిమాండ్ మరియు చట్టబద్ధమైన దేశవారీ కోటాల (7% Per-Country Cap) వల్ల సుదీర్ఘమైన నిరీక్షణ తప్పడం లేదు. తాజా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక ఆధారంగా వివిధ కేటగిరీల వివరాలు: ప్రధానమైన కారణాలు:
కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చలు!
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ముఖ్య మంత్రులతో కలిసి ఆయన ఢిల్లీలోనే విడిది చేశారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో సీఎం రేవంత్ బృందం మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం. సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాలు డిల్లీ పర్యటన ముగిశాక…
ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా
సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ రచ్చ: రాజీనామా యోచనలో మంత్రి కొండా దంపతులు!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కొండా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (మధ్యాహ్నం 3 గంటలకు) కొండా దంపతులు తమ అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి, మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యాంశాలు & పరిణామాలు పరిస్థితి…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…

