Breaking News

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. పరీక్షలు వాయిదా వేయాల్సిందే!

ప్రభుత్వం మొండివైఖరి వీడాలి: AISF రాష్ట్ర కమిటీ డిమాండ్ ​హైదరాబాద్ (E6TV వెబ్ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సెగ విద్యాశాఖకు తాకింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, సమ్మె నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని AISF (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) డిమాండ్ చేసింది. ఈ మేరకు AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

Read More

తెలంగాణ టూ నార్వే: పెట్టుబడుల వెల్లువకు ‘వర్కింగ్ గ్రూప్’ ప్లాన్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశలో మంత్రి శ్రీధర్ బాబు మరో కీలక అడుగు వేశారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నార్వే కంపెనీలకు తెలంగాణ స్వర్గధామమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పిలుపునిచ్చారు.గురువారం సచివాలయంలో నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,…

Read More