Breaking News

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: శివ ఠాకూర్). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా…

Read More

టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 15:(E6 tv NEWS: శివ ఠాకూర్). దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్  ఎస్.వి.జి. కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల…

Read More

ఏర్గట్లలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై అవగాహన

ఏర్గట్ల ఆగస్టు 14: (E6tv NEWS: T, గంగాధర్). మండల కేంద్రంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఏర్గట్ల సర్పంచ్‌ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిరాణా దుకాణాలు, చికెన్‌ సెంటర్లు, హోటళ్లను స్వయంగా సందర్శించి వ్యాపారులకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా పర్యావరణహిత బయో ప్లాస్టిక్‌ బ్యాగులను సర్పంచ్‌, వార్డు సభ్యులు…

Read More

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు,…

Read More

భీంగల్‌లో ఘనంగా వన మహోత్సవం

ఇంటింటికీ మొక్కల పంపిణీ భీంగల్ ఆగస్టు 14: (E6 tv NEWS:T. గంగాధర్). ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12వ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్…

Read More

గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్

నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్). స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్‌లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ…

Read More

పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు

నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్ గార్డెన్‌లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ…

Read More

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు మరియు భూమి సర్వే నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) మంచికట్ల రాహుల్ గురువారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంఘటన వివరాలు: లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ పోలీసులు, ఆర్‌ఐ రాహుల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.

Read More

రాయిదుర్గం భూముల వేలం రద్దు చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు డిమాండ్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న 10.63 ఎకరాల భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా ఈ నెల 17, 21 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఈ భూముల వేలం వెనుక తీవ్ర…

Read More

కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుండి కొత్త ‘వన్-వే’ ట్రాఫిక్ నిబంధనలు: వాకర్లకు సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని ప్రముఖ కె.బి.ఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18 (ఆగస్టు 18) నుంచి అమలు చేయనున్న సరికొత్త వన్-వే (One-Way) ట్రాఫిక్ నిబంధనలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉదయం వాకింగ్ వచ్చే ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్-II కాజల్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకర్లతో మాట్లాడి, రాబోయే ట్రాఫిక్ మార్పుల గురించి…

Read More