Hyderabad
భీంగల్లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు
భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…
జుక్కల్లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు
జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…
కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం (MoU)
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ’ (YISU), ప్రపంచ ప్రఖ్యాత ‘కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ’ (KNSU)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ముఖ్య విషయాలు: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు మరియు YISU బృందం చేపట్టిన ఈ చొరవను…
బాల్కొండలో గంజాయి ముఠాపై పోలీసుల దాడి.. 19 మంది పట్టివేత
బాల్కొండ, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ మండల వన్నెల్-బి వరద కాలువ గట్టు వద్ద గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న 18 మందితో పాటు గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది…
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ” అర్థరహితమైనవి”గా కొట్టిపారేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, విదేశీ పర్యటనలకు అవసరమైన నిబంధనలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రధానాంశాలు: అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ… దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యక్తులు మరియు సంస్థలను కలిసే అవకాశం ఉందనే సమాచారంతోనే…
ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఆధునిక చర్మవ్యాధుల సంరక్షణ విభాగాలు ప్రారంభం
హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (OGH) చర్మవ్యాధులు, లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు కుష్టు వ్యాధి (DVL) విభాగంలో ఆధునీకరించిన కొత్త సౌకర్యాలను మంగళవారం ప్రారంభించారు. వీటిలో అధునాతన డెర్మటోసర్జరీ థియేటర్, లేజర్ రూమ్, ఎన్బి-యువిబి (NB-UVB) ఫోటోథెరపీ రూమ్, లైబ్రరీ మరియు రీసెర్చ్ రూమ్లు ఉన్నాయి. ముఖ్య విషయాలు & సేవల వివరాలు: ఈ నూతన వసతులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎన్. వాణి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాజా రావు,…
తెలంగాణలోని ఏడుగురు నాన్-క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పించిన కేంద్రం
తెలంగాణ పోలీసు శాఖలో నాన్-క్యాడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) హోదాలో సేవలందిస్తున్న ఏడుగురు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ (IPS) హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (MHA) ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం మరియు డీజీపీకి విడుదల చేసింది. ఐపీఎస్ హోదా పొందిన అధికారులు: ముఖ్య వివరాలు:
ఫీజు బకాయిలు విడుదల చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలపై ఎన్. రామచందర్ రావు విమర్శలు
తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (NRR) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య విషయాలు & నిరసన ఘట్టాలు:
నిజామాబాద్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ…
హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
హుజురాబాద్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం కోరింది.మంగళవారం సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు…

