Breaking News

తిర్మాన్‌పల్లి మైనారిటీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS (శివ ఠాకూర్). అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను…

Read More

ఓటర్ల హక్కుల పరిరక్షణకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ Certificate’.. రూ. 62లకే మీసేవ ద్వారా లభ్యం!

హైదరాబాద్: ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో సరైన గుర్తింపు పత్రాలు లేక ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డ్ (రైషన్ కార్డ్) ప్రాతిపదికన ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ (TFR)’ ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో MS No. 172ని జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రూపొందించే ‘ఫ్యామిలీ…

Read More

₹5,500 కోట్లతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్.. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్!

హైదరాబాద్: ఆదిలాబాద్ విమానాశ్రయం (Adilabad Airport) ఏర్పాటుకు ఆమోదం లభించడం కేవలం ఒక జిల్లాకే పరిమితమైన అంశం కాదని, ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇది ఒక రమ్యమైన అవకాశమని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ‘జాయింట్ యూజర్…

Read More

దివ్యాంగ యువకుడి కల నెరవేర్చిన మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి.. సీపీ కుర్చీలో కూర్చోబెట్టి అభినందన!

హైదరాబాద్: పోలీస్ అధికారి కావాలనేది ఆ దివ్యాంగ యువకుడి చిన్ననాటి కల. ఆ అరుదైన కోరికను మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి నెరవేర్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాహుల్ అనే దివ్యాంగ యువకుడికి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చిరస్మరణీయ అనుభూతిని అందించారు. కమిషనరేట్‌కు వచ్చిన రాహుల్‌ను సీపీ సుమతి ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, తన సొంత ఛేంబర్‌లోకి తీసుకెళ్లి కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ముఖ్యాంశాలు:

Read More

గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్.. ఐటీడీఏ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ!

హైదరాబాద్: తెలంగాణలోని గిరిజన, అటవీ గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.) భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన…

Read More

గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు 165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా,…

Read More

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్.. తక్షణమే తొలగించాలని ఆదేశం!

హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తక్షణమే తొలగించాలని (Relieve) రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ (Chief Secretary)ను హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో మరొక అర్హత కలిగిన అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. కోర్టు దిక్కరణ (Contempt of Court) కేసులో రంగనాథ్ తెలిపిన క్షమాపణను తోసిపుచ్చిన న్యాయస్థానం…

Read More

ఉజ్జయిని మహంకాళి బోనాలకు శ్రీధర్ బాబుకు ఆహ్వానం!

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర సమాచార సాంకేతిక (IT), పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆలయ కార్యనిర్వాహక మండలి ఆహ్వానం పలికింది. సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు పూజారుల బృందం ఆయనకు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమైన వేడుకల తేదీలు: వేద ఆశీర్వచనం: ఆలయ ఈవో…

Read More

ప్రజావాణికి 45 వినతులు: వేగవంతమైన పరిష్కారానికి సిఎంసి అధికారుల ఆదేశం!

హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి 45 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించిన అధికారులు, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా వచ్చిన అర్జీల వివరాలు: ఐడీ కేటాయింపు – పారదర్శక పర్యవేక్షణ: ప్రజావాణిలో దాఖలైన ప్రతి ఫిర్యాదు పురోగతిని పౌరులు సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఐడీ (Grievance…

Read More