Breaking News

పహాడీషరీఫ్ నర్స్ హత్య కేసు: కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్

రంగా రెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏళ్ల యువ నర్స్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నిందితుడిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్య అంశాలు:

Read More

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే రేవంత్ రెడ్డి విజన్‌కు ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల మద్దతు

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా (Global Knowledge Hub) మార్చాలనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షకు ప్రపంచంలోని అగ్రగామి విశ్వవిద్యాలయాల నుండి విశేష మద్దతు లభిస్తోంది. తెలంగాణ యువతకు నైపుణ్యాలు, క్రీడలు మరియు ఉన్నత విద్యను అందించి, వారిని అంతర్జాతీయ స్థాయి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్య విశేషాలు:

Read More

గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ – MCRHRD): నగరంలో రాబోయే గణేష్ ఉత్సవాలు-2026ను అత్యంత ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన MCRHRD ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, శాసనసభ్యులు దానం నాగేందర్, నవీన్ యాదవ్, రాష్ట్ర డీజీపీ…

Read More

హైదరాబాద్: 70వ ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) అంతర్ పాఠశాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు–2026–27 మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోటీలను లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ముఖ్య విషయాలు: జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేసి, రాబోయే రాష్ట్ర మరియు జాతీయ స్థాయి…

Read More

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…

Read More

గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…

Read More

బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని…

Read More

సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్‌యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…

Read More

దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

జక్రాన్‌పల్లి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రాన్‌పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కులచారి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ శివలింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి…

Read More

తెలంగాణలో నీట్-పీజీ (NEET-PG 2026): ఒక కేంద్రంలో సాంకేతిక లోపాలు, మద్యం మత్తులో వచ్చిన అభ్యర్థి ఇంటికి పంపించివేత

తెలంగాణవ్యాప్తంగా 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష విజయవంతంగా ముగిసింది. మొత్తం 97.26% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నమోదు చేసుకున్న 17,626 మంది అభ్యర్థులలో 17,143 మంది హాజరుకాగా, 483 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రక్రియను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ గచ్చిబౌలిలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. ప్రధాన ఘటనాంశాలు: పరీక్ష సరళి (Question Paper Analysis):

Read More