Hyderabad
నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా?
నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా? రూ.65 లక్షల హామీపై వివాదం.. 260 గజాల భూమి వ్యవహారంలో కీలక మలుపు మాజీ మేయర్ భర్త, స్థానిక కార్పొరేటర్ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారా? బండారు లేఅవుట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసు పాత్రపై తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: నిజాంపేట్ సర్వే నంబర్ 94లోని సుమారు 260 గజాల భూమి వివాదం ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే దిశగా వెళ్తోందా?…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…
కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…
వైఎస్సార్కు ఘన నివాళులు
నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి). పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల…
పండుగల వేళ విద్యుత్ భద్రతే తొలి ప్రాధాన్యం: TGSPDCL సిఎమ్డి జితేష్ పాటిల్ మార్గదర్శకాలు
రాబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి పండుగల సందర్భంగా విద్యుత్ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD) జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో విద్యుత్ సరఫరా నాణ్యత, మౌలిక వసతుల అభివృద్ధి, నెట్వర్క్ ఆస్తి డేటా నిర్వహణపై ఆయన అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సిఎమ్డి జారీ చేసిన కీలక ఆదేశాలు: వినియోగదారులకు…
మంత్రి కొండా సురేఖపై వేటు? ఢిల్లీలో ఊపందుకున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) ప్రచారం ఊపందుకున్న వేళ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డిల పదవులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి…
సాదా బైనామా క్రమబద్ధీకరణలో కాంగ్రెస్ దగా: హరీశ్ రావు ధ్వజం
సాదా బైనామా క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రోడ్డున పడేస్తోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన బాధితులైన రైతులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేయడంతో, ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. హరీశ్ రావు ఆరోపణలు –…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్పై మండిపడ్డ బీజేపీ అగ్రనేతలు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అరెస్ట్ను అణచివేత చర్యగా అభివర్ణిస్తూ బీజేపీ జాతీయ మరియు రాష్ట్ర అగ్రనేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని వారు ఆరోపించారు. నేతల ప్రధాన స్పందనలు & ఆరోపణలు:
సింగిల్ జడ్జ్ తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తనను ఆ పదవి నుండి తొలగించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లారు. నేపథ్యం & కేసు వివరాలు: కమిషనర్ స్పందన & ప్రభుత్వ మద్దతు:

