Hyderabad
బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
బాసర, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం 2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండలంలోని మీడియా ప్రతినిధులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా సంగవార్ హన్మంత్ రావు, అధ్యక్షుడిగా బత్తిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా నర్సూరి భీమ్ రావు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ జాదవ్, కార్యదర్శిగా మమ్మాయి మహేందర్, పీఆర్వోగా పింపలే రామేశ్వర్, కోశాధికారిగా ఆనంద్ బండారి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పల్లె హరిదాస్, కొదటి…
వినాయక మండపాల వద్ద నియమాలు పాటించండి
ముధోల్ సీఐ రవీందర్ ముధోల్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ముధోల్ సీఐ రవీందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వినాయక మండపం నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. వినాయకుడి ఆగమనం కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.వినాయక విగ్రహాన్ని తరలించే…
మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి 37వ డివిజన్లో మట్టి వినాయకుల పంపిణీ నిజామాబాద్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి అన్నారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో నగేష్రెడ్డి పాల్గొన్నారు….
మట్టి గణపతులనే పూజించాలి.. డీజేలపై పూర్తి నిషేధం
వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: హుజూర్నగర్ సీఐ చరమంద రాజు హుజూర్నగర్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుజూర్నగర్ సీఐ చరమంద రాజు సూచించారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి విడుదల చేసిన వీడియో ద్వారా మండప నిర్వాహకులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా…
రైతు కుటుంబంలో వెల్లువెరిసిన విద్యా కుసుమాలు
ఒకరికి ఎంబీబీఎస్.. మరొకరికి ఎన్ఐటీ శ్రీనగర్లో సీటుపడంపల్లి రైతు దంపతుల పిల్లలకు అరుదైన ఘనత జుక్కల్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి).రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యలో సీట్లు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు పావుడే సరస్వతి, గంగాధర్ల కుమారుడు పావుడే వెంకట సాయి విష్ణు ఎంబీబీఎస్ సీటు సాధించగా, కుమార్తె పావుడే ప్రతీక ఎన్ఐటీ శ్రీనగర్లో ఇంజినీరింగ్…
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష
మద్నూర్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్ఐ మోహన్రెడ్డి హెచ్చరించారు. మద్నూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆరుగురు పట్టుబడ్డారు. పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను బిచ్కుంద కోర్టు–II మేజిస్ట్రేట్ చంద్రకళ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు…
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు
24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం…
పాల్వంచ–కొత్తగూడెం వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్
ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహణకలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం పలికిన జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కొత్తగూడెం, సెప్టెంబర్ 12: (E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్రెడ్డి తెలిపారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్రెడ్డి సహకారంతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్లో దేశంలోని వివిధ…
గ్రామగ్రామాన గణేషుడు.. 300కు పైగా విగ్రహాల ఉచిత పంపిణీ
హుజూర్నగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్నగర్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భక్తులకు 300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.భక్తి, సేవ, ఐక్యత అనే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత, భక్తులు…
యోగ సేవలకు గుమలాపురం సత్యనారాయణకు సన్మానం
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేత భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). యోగ రంగంలో విశేష సేవలు అందిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, పట్టణ ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ (TYTCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.యోగ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, ఆనందంతో పాటు…

