Hyderabad
భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…
ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ను వదలం
కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…
తిరస్కరించిన ఓట్లను పునరుద్ధరించుకోవాలి
పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లతో బీఎల్ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు…
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అంగన్వాడి టీచర్ అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయి పోలీస్…
మేడ్చల్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్హౌస్కు బయలుదేరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని బోయిన్పల్లి, జవహర్నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రంగంలో ఏం జరిగింది?:
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లలో…
స్పీకర్పై వ్యాఖ్యలకు నిరసన.. కేసీఆర్, ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మల దహనం
ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్గట్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో…
బస్సులో మరిచిపోయిన ₹3 లక్షల నగదు వాపస్: ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ…
ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. షాద్నగర్కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్, తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లే క్రమంలో ఖర్చుల కోసం రూ. 3 లక్షల నగదుతో హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అఫ్జల్గంజ్ వద్ద బస్సు దిగి నాంపల్లికి వెళ్లిన తర్వాత, డబ్బు ఉన్న బ్యాగ్ను బస్సులోనే మరిచిపోయినట్లు ఆయన గుర్తించారు. జరిగిన ఘటన వివరాలు:
స్పీకర్ గడ్డం ప్రసాద్పై BRS నేతల అనుచిత వ్యాఖ్యలు: నిజాంపేటలో దళిత సంఘాలు నిరసన!
తెలంగాణ శాసనసభ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి సూచనలతో నిజాంపేట సర్కిల్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 273వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రోళ్ల విష్ణు, గజ్జల మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు…
కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద వార్: కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి!
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు (KCR) ఫామ్హౌస్ సమీపంలో ఉన్న డామరకుంట వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఘటన వివరాలు & ప్రస్తుత పరిస్థితి:

