Breaking News

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, రాత్రి వేళల్లో భద్రతా చర్యలను పరిశీలించారు.అనంతరం కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించిన ఎస్పీ.. అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలర్టింగ్,…

Read More

విపత్తులను తట్టుకోలేని నగరాల్లో భాగ్యనగరానికి ప్రపంచంలోనే రెండో స్థానం!

హైదరాబాద్: వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ఒక అంతర్జాతీయ నివేదిక తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వేడి, కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే తట్టుకోలేని అత్యంత బలహీనమైన మౌలిక వసతులున్న నగరాల్లో హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. జియోస్పాషియల్ ఏఐ సంస్థ ‘ఆల్ఫాజియో’ (AlphaGeo) ప్రపంచవ్యాప్తంగా 72 ప్రధాన నగరాల్లో విపత్తుల ముప్పు మరియు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతపై జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి….

Read More

తెలంగాణ అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర గందరగోళం మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సభా పక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావుతో పాటు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఉద్రిక్తతకు గల కారణాలు సస్పెండ్ అయిన ప్రముఖ నాయకులు సభ ఆమోదించిన తీర్మానం ఆధారంగా సస్పెన్షన్‌కు…

Read More

ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు పొదెం వీరయ్య వినతి భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో…

Read More

వికారాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

వికారాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (మధుసూదన్) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. స్పీకర్ పదవికి, రాజ్యాంగ వ్యవస్థలకు అవమానం కలిగించేలా మాట్లాడిన తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ తీవ్ర…

Read More

కాళోజీ బాటలోనే మన పోరాటం: హరీశ్ రావు

హైదరాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్యాగ్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సమాజంలో అన్యాయాన్ని ఎదిరించి నిలబడే వారే తనకు నిజమైన ఆరాధ్యులని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలు

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌లపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు (మధుసూదన్), నవీన్ కుమార్ రెడ్డిలపై తెలంగాణ శాసనమండలి చర్యలు తీసుకుంది. ప్రస్తుత సమావేశాలు (మొత్తం సెషన్) పూర్తయ్యే వరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించడంతో…

Read More

తెలంగాణ బియ్యం ఎగుమతులకు అంతర్జాతీయ బాట

న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి (క్యాబినెట్ మంత్రి) శ్రీ ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో మంగళవారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బియ్యంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, మాంసం మరియు…

Read More

ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు

25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్  ఉమారాణి, నుడా చైర్మన్  కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…

Read More

దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం సరికాదు

బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి). శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు…

Read More