Hyderabad
విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన…
నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత: ఎదురెదురుగా బీజేపీ, కాంగ్రెస్ నిరసనలు.. చెదరగొట్టిన పోలీసులు!
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్లోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పరస్పర ఘర్షణకు దారితీశాయి. రెండు పార్టీల శ్రేణులు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాంధీ భవన్ వైపు బీజేపీ ర్యాలీ ఢిల్లీలో ‘సిజెపి’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా…
ఓటర్ల నమోదుపై ఏఈఓ సీ సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు: ఎస్ఐఆర్ డిజిటైజేషన్ వేగవంతం చేయాలని పిలుపు!
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్ల డిజిటైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ప్రగతి వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి, అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి,…
హైదరాబాద్లో దారుణం: ఎయిర్లైన్ సిబ్బందిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!
హైదరాబాద్:రాజధాని నగరంలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) విధులకు వెళ్తున్న ఒక ఎయిర్లైన్ క్యాబిన్ క్రూ సభ్యురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిర్జన ప్రదేశానికి తరలించి దారుణంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి బాధితురాలు విమానాశ్రయంలో విధులకు హాజరయ్యేందుకు క్యాబ్ ఎక్కింది. ఎయిర్పోర్టుకు నేరుగా వెళ్లకుండా, డ్రైవర్ వాహనాన్ని దారి…
దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు
ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…
అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి
ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ…
ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…
అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా…
‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ
ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే…
ఆర్మూర్లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…

