Breaking News

భీంగల్ పట్టణంలో గాయత్రీ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాప్రి గోల్డ్ లోన్ శాఖ ను ప్రారంభించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి.

భీంగల్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖతో పాటు కాప్రి గోల్డ్ లోన్ శాఖను రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభమై నేటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 85 శాఖలతో రూ.4,500 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు…

Read More

SIR ప్రక్రియలు భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా, ఆర్, భూపతిరెడ్డి.

ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేసిన ఎమ్మార్వో, బీఎల్‌వోలు ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి : ఎమ్మెల్యే నిజామాబాద్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్‌తో పాటు బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్‌లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్. బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల మిశ్రమ బంగారం,…

Read More

ప్రభుత్వ రోడ్డు కబ్జా కతనంపై ముందుకు సాగని అధికారులు,

ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్ నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్): నగరంలోని 35వ డివిజన్‌లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే…

Read More

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల…

Read More

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ చోరీ కేసును చేదించిన పోలీసులు.

10 రోజుల్లోనే నిందితుల అరెస్ట్ – వెండి ఆభరణాల స్వాధీనం బాసర, జూలై 2: E6 న్యూస్ తిరుపతి గౌడ్ నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఆలయంలో చోరీ జరిగిన వెంటనే పోలీసులు…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More