News
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండల ముదిరాజ్ సంఘ…
స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి
కమ్మర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కమ్మర్పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన…
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…
భారత్లో ఈవీ రికార్డు మోత: ఆగస్టులో 2.98 లక్షల వాహనాలు విక్రయం!
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 ఆగస్టులో మునుపెన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ రికార్డు స్థాయిలో 2,98,448 ఈవీలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 52.9% వృద్ధి నమోదు కాగా, మొత్తం ఆటోమొబైల్ విక్రయాల్లో ఈవీల వాటా 12.3 శాతానికి చేరింది. విభాగాల వారీగా ఈవీ సేల్స్ వివరాలు: వాహన విభాగం (Vehicle Category) ఆగస్టు…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఊరట: రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు!
తెలంగాణ శాసనసభ ఆవరణలో ఉద్రిక్తతలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలకు నాంపల్లి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీలను రిమాండ్కు తరలించాలన్న పోలీసుల పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. కేసు వివరాలు & కోర్టు తీర్పు: అసెంబ్లీ ఘర్షణల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలను రిమాండ్కు పంపాలని భావించిన పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి…
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్ఎమ్సి కమిషనర్
హైదరాబాద్లోని మన్సూర్ బాద్ ‘బేబీ పాండ్’ (కృత్రిమ చెరువు) వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కమిషనర్ టి. వినాయ్ కృష్ణారెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 8, 2026) ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన ప్రక్రియను వేగంగా, సురక్షితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన ఆదేశాలు & ఏర్పాట్లు: ఈ సందర్భంగా పర్యావరణ అనుకూల విధానాలతో, భక్తులకు సురక్షితమైన నిమజ్జన అనుభవాన్ని…
‘APPLE’ డబుల్ ధమాకా: ఐఫోన్ 18తో పాటు తొలి ‘ఫోల్డబుల్ ఐఫోన్’!
హైదరాబాద్: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) 2026 సంవత్సరానికిగానూ ఐఫోన్ ప్రేమికులకు భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్-నవంబర్ పండగ సీజన్ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ‘ఐఫోన్ 18’ సిరీస్తో పాటు, యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా రూపొందించిన ‘ఫోల్డబుల్ ఐఫోన్’ (Foldable iPhone) ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ కొత్త లాంచ్ల వల్ల భారత మార్కెట్లో యాపిల్ షిప్మెంట్లు లాంచ్ త్రైమాసికంలో ఏకంగా 40 శాతం…
చమురు మంటతో నష్టపోయిన మార్కెట్లు…
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 97 డాలర్లకు చేరడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో ప్రధాన సూచీలు జూన్ నాటి కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ముఖ్యమైన మార్కెట్ గణాంకాలు: సూచీ / కరెన్సీ ముగింపు స్థాయి మార్పు / నష్టం సెన్సెక్స్ (Sensex) 75,577.58 🔻 555.23 పాయింట్లు (-0.73%)…

