News
కరెంట్ బిల్లు నెలాఖరులో చెల్లిస్తే వెంటనే కరెంట్ కట్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?
హైదరాబాద్, E6TV ప్రత్యేక కథనం ప్రతి నెల కరెంట్ బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని చెప్పి, కొంతమంది వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను వెంటనే నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ లైన్మెన్లు లేదా కాంట్రాక్ట్ సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటంటే… బిల్లు డ్యూ డేట్ దాటిందని వెంటనే కరెంట్ కట్ చేయవచ్చా? చట్టం ప్రకారం సమాధానం – లేదు. విద్యుత్ చట్టం (Electricity Act, 2003) సెక్షన్ 56 ప్రకారం,…
E6TV బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ స్కామ్ కమ్మర్పల్లి నకిలీ వైద్య సామ్రాజ్యం గుట్టురట్టు
అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠా అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠాఅधिकारियोंల జేబుల్లో నోట్ల కట్టలు జనం ప్రాణాలకు లేవా విలువలు డీఎంహెచ్ఓ గారు సమాధానం చెప్పండికమ్మర్పల్లి నిజామాబాద్ జిల్లాఅక్కడ బోర్డు చూస్తే కార్పొరేట్ రేంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది….
కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!
కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!కాకతీయ హిల్స్ (Kakatiya Hills):కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Kakatiya Hills Welfare Association – KHWA) చేసిన విజ్ఞప్తికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ (CMC) అధికారులు సానుకూలంగా స్పందించారు. కాలనీలోని రోడ్డు నెం.11లో జరుగుతున్న అక్రమ డంపింగ్ సమస్యను పరిశీలించడానికి CMC డిప్యూటీ కమిషనర్ శ్రీ బాలకృష్ణ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి రూపాదేవి గారు స్వయంగా కాకతీయ హిల్స్ను…
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన జీడిపప్పు అభివృద్ధి సంస్థ (KSCDC) అవినీతి కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ హనీష్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు హనీష్ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు…
*మార్కెట్ కమిటీలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు**
*కేక్ కట్ చేసి, కార్మికులకు పండ్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి** *హాజరైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు.* *మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వెల్లడి.** (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్)తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప…
అమెరికాలో అదరగొట్టిన తెలుగు బాలిక: కూచిపూడి నృత్యంతో అలరించిన జయరెడ్డి!
హౌస్టన్ (టెక్సాస్):విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ వేదికగా నిర్వహించిన భారతదేశ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక జయరెడ్డి తన అద్భుత కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి కుమార్తె అయిన జయరెడ్డి, ఇంత చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో ఎంతో చక్కటి ప్రతిభను కనబరిచింది. ఆమె…
సుందరీకరణను పాడుచేస్తే ఊరుకోం: ఫ్లెక్సీల అరాచకంపై జోనల్ కమిషనర్కు సామల్ కార్తీక్ ఫిర్యాదు
హైదరాబాద్ (శేరిలింగంపల్లి):నగర సుందరీకరణను దెబ్బతీస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ డిమాండ్ చేశారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జోనల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై ఆగ్రహంశేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, కాలనీ రోడ్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ గోడలపై ఇష్టారాజ్యంగా వెలిసిన వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలపై కార్తీక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు….
ఏపీ అభివృద్ధి మరియు ప్రాజెక్టులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ముమ్మర కసరత్తు
న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు మరియు యువతకు సాంకేతిక శిక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు.ఢిల్లీ పర్యటన ముఖ్యాంశాలు:కేంద్ర మంత్రులతో భేటీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లతో ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలపై అమిత్ షాకు…
ట్యాంక్ బండ్ వద్ద ‘నల్ల చొక్కాల’ నిరసన.. బండి సంజయ్ కుమారుడి అరెస్ట్కు సిపిఐ డిమాండ్!
హైదరాబాద్:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (CPI) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.కార్యక్రమ వివరాలు:తేదీ: మే 12, 2026సమయం: ఉదయం 11:00 గంటలకువేదిక: అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, హైదరాబాద్.ప్రధాన అంశం: నిరసనకారులందరూ నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం…
వ్యూహకర్త నుంచి కేబినెట్ మంత్రి వరకు.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తెలుగు తేజం ‘ఎస్. కీర్తన’!
E6TV చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళ వెట్రి కళగం’ (TVK) మంత్రివర్గంలో ఒక యువ కిరణం మెరిసింది. కేవలం 30 ఏళ్ల వయసులోనే కీలకమైన మంత్రి పదవిని దక్కించుకుని, ఆధునిక రాజకీయాల్లో నైపుణ్యమే అసలైన అర్హత అని చాటిచెప్పారు మన తెలుగు ఆడపడుచు ఎస్. కీర్తన. వ్యూహకర్తగా ప్రస్థానం: డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్పై ఉన్న అపారమైన పట్టుతో ‘షోటైమ్ కన్సల్టింగ్’ సంస్థలో పొలిటికల్ కన్సల్టెంట్గా కీర్తన తన…

