Breaking News

హైదరాబాద్ JNTUలో విద్యార్థుల ఘర్షణ: తీజ్ వేడుకల్లో రచ్చ.. కర్రలతో విచక్షణారహిత దాడి!

హైదరాబాద్ (కూకట్‌పల్లి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ (JNTUH) క్యాంపస్ రణరంగంగా మారింది. క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వివాదం పెద్దదిగా మారి, రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగాయి. తీజ్ పండుగ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ఓ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత పరిస్థితి మరింత ముదిరి గౌతమి, మంజీర హాస్టళ్లకు చెందిన విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కర్రలతో ఒకరిపై…

Read More

నర్సంపేటలో సల్గుతున్న విగ్రహ వివాదం: పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె మళ్లీ కూల్చివేత!

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తోంది. మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన మరవకముందే, బీఆర్ఎస్ శ్రేణులు మరోచోట కొత్తగా నిర్మించిన విగ్రహ గద్దెను సైతం గుర్తుతెలియని దుండగులు రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం కలకలం రేపింది. దొంగచాటుగా వచ్చి గద్దెను కూల్చివేయడం వెనుక స్థానిక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి…

Read More

జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి

ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్‌ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్‌, మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్‌ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…

Read More

కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం

22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్…

Read More

కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల

కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…

Read More

అమెరికా గ్రీన్ కార్డ్ (US Green Card) – ఉద్యోగ ఆధారిత కేటగిరీల సమాచారం

అమెరికాలో ఉపాధి ఆధారిత (Employment-Based) గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు అధిక డిమాండ్ మరియు చట్టబద్ధమైన దేశవారీ కోటాల (7% Per-Country Cap) వల్ల సుదీర్ఘమైన నిరీక్షణ తప్పడం లేదు. తాజా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక ఆధారంగా వివిధ కేటగిరీల వివరాలు: ప్రధానమైన కారణాలు:

Read More

టైర్-2 కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్ పెంపే లక్ష్యం: జేఎన్‌టీయూహెచ్ లో ఇంజనీరింగ్ కళాశాలల కీలక భేటీ!

హైదరాబాద్ (E6TV న్యూస్): టైర్-2 నగరాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పరిశ్రమల భాగస్వామ్యం లోపించడం, విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు తగ్గడంపై జవాబుదారీతనం పెంచేందుకు జేఎన్‌టీయూహెచ్ (JNTUH) కీలక అడుగు వేసింది. విశ్వవిద్యాలయం పరిధిలోని 10 ప్రముఖ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్లతో రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు

Read More

కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చలు!

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ముఖ్య మంత్రులతో కలిసి ఆయన ఢిల్లీలోనే విడిది చేశారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్ బృందం మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం. సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాలు డిల్లీ పర్యటన ముగిశాక…

Read More

ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా

సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ రచ్చ: రాజీనామా యోచనలో మంత్రి కొండా దంపతులు!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కొండా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (మధ్యాహ్నం 3 గంటలకు) కొండా దంపతులు తమ అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి, మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యాంశాలు & పరిణామాలు పరిస్థితి…

Read More