Breaking News

అఘోరా ముసుగులో వికృత చేష్టలు: ఉజ్జయినిలో ‘నందగిరి’ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు!

ఉజ్జయిని: అఘోరా అవతారంలో అరాచకాలకు పాల్పడుతున్న ‘నందగిరి అలియాస్ కాళీ’ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు, తనను తాను ‘కిన్నెర అఖారా మహామండలేశ్వర్’గా ప్రచారం చేసుకుంటూ ఈ వికృత చర్యలకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన వివరాలు & అరెస్ట్ వికృతి చర్యలపై సాధువుల ఆగ్రహం పబ్లిసిటీ పిచ్చితో నందగిరి చేసిన నీచమైన పనిపై సాధు సంస్కృతి తీవ్ర ఆగ్రహం…

Read More

ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు.. అక్రమ విక్రయాలు? విచారణకు దిగిన రెవెన్యూ శాఖ!

నవీపేట (నిజామాబాద్): నవీపేట మండలం సలీం ఫారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 555/1 లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించడమే కాకుండా, క్రయవిక్రయాలు కూడా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన అంశాలు & విచారణ పరిధి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉన్నందున, అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది నవీపేటలో…

Read More

కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన

420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…

Read More

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…

Read More

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…

Read More

రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…

Read More

రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల

నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా…

Read More

కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్‌కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్‌ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…

Read More

మంత్రి కొండా సురేఖపై వేటు? ఢిల్లీలో ఊపందుకున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) ప్రచారం ఊపందుకున్న వేళ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డిల పదవులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి…

Read More

సాదా బైనామా క్రమబద్ధీకరణలో కాంగ్రెస్ దగా: హరీశ్ రావు ధ్వజం

సాదా బైనామా క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రోడ్డున పడేస్తోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన బాధితులైన రైతులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేయడంతో, ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. హరీశ్ రావు ఆరోపణలు –…

Read More