Breaking News

మంత్రి సీతక్కకు ఘన సన్మానం..

గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భువనేశ్వర్ (భువన్న) యాదవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు, కార్యదర్శులు ప్రజా భవన్‌కు తరలివచ్చి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు పూలదండలు, శాలువాలు, బొకేలతో పాటు భారీ గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం గ్రామపంచాయతీల సొంత ఆదాయం…

Read More

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ (TTD) అధికారికంగా ఆహ్వానించింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవితో పాటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకంగా వేదాశీర్వచనం అందించారు. అనంతరం బ్రహ్మోత్సవాల…

Read More

సూర్యాపేటలో కరెంట్ కోసం రైతుల పోరుబాట…

సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. పంట పొలాలకు అవసరమైన సమయంలో సరిపడా కరెంట్ అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మండల పరిధిలోని ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతుల హఠాత్ ఆందోళనతో జనగాం రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో…

Read More

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వివరణ..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఒకరి మరణాన్ని లేదా చావును కోరుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మహిళా మంత్రులపై బీఆర్‌ఎస్ నాయకులు వాడుతున్న అసభ్యకర, కుల ఆధారిత పదజాలాన్ని శంకర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి నీచమైన భాష…

Read More

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల బలిదానాలను గుర్తించి, సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ చర్యతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ…

Read More

రైతులకు 18 గంటల విద్యుత్ ఇవ్వాలి: ఎస్‌ఈకి బీజేపీ వినతిపత్రం!

నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పంట పొలాలు కీలకమైన పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగవుతున్న సుమారు…

Read More

రూ. 250 కోట్ల హెల్త్ ప్రాజెక్టులు ప్రారంభం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర, అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని…

Read More

వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి….AVIS హాస్పిటల్‌లో విషాదం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యకు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. సర్జరీ జరిగిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ రాంపల్లికి చెందిన మంజుల అనే మహిళ వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే పరిస్థితి విషమించి మృతి చెందారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే మంజుల…

Read More

RTC ఛార్జీల మోత: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు ఛార్జీని ఉదాహరణగా చూపుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు 20న రూ.410గా ఉన్న ఈ బస్సు ఛార్జీ, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కి చేరిందని ఆరోపించారు….

Read More

నారపల్లి వివాదం… కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు! కోర్టు

నారపల్లి వివాదం… కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు! కోర్టు ఉత్తర్వులు ఉన్నా కార్యాలయంపై ఆధిపత్యం? అసలు ఎవరి అండ? E6TV ప్రత్యేక కథనం నారపల్లిలో జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు సంచలనంగా మారుతోంది! ఒక ఆస్తి వివాదం… వరుస పోలీస్ ఫిర్యాదులు… కోర్టు కేసులు… హైకోర్టు ఆదేశాలు… అయినా వివాదం ఎందుకు ఆగలేదు? అత్యంత ముఖ్యంగా… ఈ వ్యవహారంలో తమను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా పేర్కొంటున్న వ్యక్తులపై ఫిర్యాదులు రావడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది!…

Read More